మన్యం టీవీ, పినపాక:
మండల పరిధిలోని దుగినే పల్లి ఎంపీటీసీ ఉమాదేవి స్థానిక యువతకు వాలీబాల్ కిట్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడ లతో శారీరక వ్యాయామం తో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది అన్నారు. యువత సన్మార్గంలో పయనించి బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో టీఆరెస్ నాయకులు యగ్గడి సత్య నారాయణ, బత్తుల నంద కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: