మన్యం టీవీ,పినపాక:
పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం, పాతరెడ్డిపాలెం,వెంకట్రావు పేట,మల్లారం గ్రామపంచాయతి లలో నర్సరీ లను ఎంపీడీవో శ్రీనువాసులు పరిశీలించారు. పెంచుతున్న మొక్కల జాతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఈ బయ్యారం సర్పంచ్ కోరం రజిని,కార్యదర్శి జ్యోతి, తెరాస మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: