నూగురు వెంకటాపురం
ఏజెన్సీ మండలల్లో గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు మహబూబా బాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత,ఏమ్మెల్సి బాలసాని లక్ష్మీ నారాయణ మరియు పార్టీ పెద్దలు ,అధికార యంత్రాంగం మొత్తం వాజేడు,వెంకటాపురం మండలల్లో పర్యటించి, ప్రకృతి వనాలు, రైతు వేదిక భవనాలు,రెండు పడకల ఇళ్ళు, వైకుంఠ దామాలు ప్రారంభించారు ఈకార్యక్రమంలో రెండు మండలల తెరాస నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పోలీసులు ఏయస్పి గౌస్ ఆలం ఆధ్వర్యంలో పూర్తి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు.
Post A Comment: