మన్యం టీవి, కరకగూడెం:పినపాక గ్రామీణ వైద్యుల సహాయక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలం లోని తుమ్మల గూడెం గ్రామానికి సంబంధించిన గ్రామీణ వైద్యులు సాయిరీ రమేష్ గత కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చనిపోయినారు వారి కుటుంబ సభ్యులకు ఈరోజు రూ.10వేలఆర్థిక వితరణ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ లాజరస్, ఎగ్గడి శ్రీరాం, వర్మ,నర్సింహా రావు ,కొడెం నర్సింహ రావు,సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: