CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ నాయకపోడు ఉద్యోగస్తుల సమావేశం నూతన కమిటీ ఎంపిక...

Share it:


మన్యం టీవీ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవనము నందు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదివాసీ నాయక పోడు ఉద్యోగుల సేవా సంఘం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు, ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగ్గా పుల్లయ్య తెలిపారు. ఈ సమావేశంలో ఆదివాసీ నాయకపోడు లు ఎదుర్కొంటున్న పలురకాల సమస్యల పైన చర్చించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆదివాసీ నాయకపోడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగస్తుల నూతన కమిటీని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కావున వివిధ శాఖలలో పనిచేస్తున్న నాయకపోడు ఉద్యోగస్తులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: