మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో ఈరోజు ఉదయం నుండి అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది.దమ్మపేటలో ఈ రోజు పల్స్ పోలియో సందర్బంగా దమ్మపేట జడ్పీ పాఠశాల లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు,ఎంపీపీ సోయం ప్రసాద్,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున రావు,వైస్ సర్పంచ్ దారా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: