మన్యం టివి,దమ్మపేట :
రేపు అనగా 29-01-21 శుక్రవారం ఉదయం 11 గంటలకు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గారి స్వగృహం నందు సమావేశం ఏర్పాటు చేయనున్నారు
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ తాత మధుగారు హాజరుకానున్నారు కావున ఈ సమావేశానికి అన్ని మండలాల్లో ఉన్న టిఆర్ఎస్ ముఖ్య నాయకులు పార్టీ మండల అధ్యక్షులు,సెక్రటరీలు సర్పంచులు,ఎంపీటీసీలు రైతు సమన్వయ సమితి సభ్యులు, ఎమ్మెల్సీ కోఆర్డినేటర్లు, మరియు కార్యకర్తలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు,మాజీ జెడ్పిటిసిలు జూపల్లి రమణారావు,మల్లికార్జునరావు ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ చంద్రమోహన్,ఎస్ ప్రకాష్, మాజీ ఎంపిటిసి కొల్లు వెంకటరమణ,బిర్రం వెంకటేశ్వరావు,లాయర్ రమణ సుదర్శన్,యువజన నాయకులు మోటూరి మోహన్,పార్టీ ప్రెసిడెంట్ నార్ల, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: