కరీంనగర్:
పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన జనగామ పట్టణ అధ్యక్షుడు పవన శర్మను పరామర్శించేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్..
సిరిసిల్ల నుంచి బండి సంజయ్కు మద్దతుగా బయలుదేరిన బీజేపి శ్రేణులు...
జనగామా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
Post A Comment: