మన్యం టీవీ,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రజాజ్యోతి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందే వార్తలు రాస్తూ నేటి సమాజానికి వార్తాపత్రికలలో గణపాటిగా కొనసాగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పినపాక రిపోర్టర్ నిట్టా వెంకటేశ్వర్లు,మణుగూరు ఆర్సి ప్రసాద్,పినపాక టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు,పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ,వైస్ ఎంపీపీ నంది సుబ్బారెడ్డి, ఎంపీటీసీల అధ్యక్షుడు చింతపండు సత్యం,కొండేరు రాము,ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవిశేఖర్ వర్మ,ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు డాక్టర్ చింతపండు సత్యం,కాయం శేఖర్,టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు,కంది విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: