గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్
హోమ్ మంత్రి మహమూద్ అలీ,భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ కవిత..శాసన మండలి చిప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
Post A Comment: