CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎన్టీఆర్ వర్ధంతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

Share it:


   మన్యంటీవీ,దమ్మపేట: ఈరోజు దమ్మపేట బాలాజీ సెంటర్ లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించడం జరిగింది.  ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయుడు చెన్నారావు,ఎంపీటీసీ చలపతి, ఎండి వలి ఫాషా, రాయల సూరిబాబు, అబ్దుల్ జిన్నా, గడ్డిపాటి సత్యం, సర్మల్ల శీను, అనంతు రాము, రూపా రాంబాబు, సుబ్బారావు, నందమూరి నాగు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: