CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

Share it:


     మన్యంటీవీ,అశ్వారావుపేట:మండల పరిధిలోని  నారావారి గూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, వివేకానంద, సుభాష్ చంద్రబోస్, సరస్వతి దేవి మొదలగు విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని,జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,  కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: