మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని బుచ్చంపేట గ్రామంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు కుమారుడి వివాహానికి మాజీ మంత్రి, ములుగు ఎమ్మెల్యే చందులాల్ కుమారుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లద విచ్చేసి నూతన వధూవరులు ఓం ప్రకాష్ శిరీష లను ఆశీర్వదించారు అజ్మీరా ప్రహ్లదతో పాటు తెరాస కార్యకర్తలు తదితరులు విచ్చేసి వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు.
Post A Comment: