CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధి హామీ పథకంలోబాగంగా చేపల చెరువులనిర్మాణం కొరకు సంప్రదించండి- ఎంపీడీఓ ఇక్బల్ హుస్సేన్

Share it:

 

మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలం లోని రైతులు ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతు కల్లాలు, చేపల చెరువులు ఏర్పాటు చేసుకొనుటకు ఆసక్తి ఉన్నవారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రైతులు సంప్రదించాలని ఎంపీడీఓ ఇక్బల్ హుస్సేన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాల వారికీ 50శాతం నుండి 90శాతం వరకు రాయితీ పొంది తద్వారా చేపల చెరువులు నిర్మాణం చేపట్టుకోవచ్చని తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: