మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో కొత్తగూడెం ఎస్ఐ బట్టా పురుషోత్తం ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు జనవరి 9 నుండి నిర్వహించబడతాయి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ జట్టు పేర్లను నమోదు చేసుకోగలరు. ఎంట్రీ ఫీజు 500రూపాయలు. గెలిచిన జట్టుకు ప్రధమ బహుమతి 10,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 5116రూపాయలు అందజేయబడతాయని వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహకులు బట్టా పురుషోత్తం తెలిపారు.
Post A Comment: