CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Share it:

 




మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అశ్వాపురం మండలం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్. ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సర్పంచ్ బాణోత్ శారదా, టిఆర్ఎస్ నాయకులు మోగిళ్ళ వీరారెడ్డి, ముత్తినేని వాసు, ఈదర సత్యనారాయణ, బాణోత్ సదర్లాల్, చిలక వెంకట్రామయ్య,, లంకెల రమేష్, మెర్వినేని చంద్రకళ, వల్లబోజు మురళీకృష్ణ, బొడ్డు శ్రీను, మందా హుస్సేన్, ఈసంపల్లి పున్నారావు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: