మన్యం టీవీ, పినపాక:సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని రాష్ర్టా విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడారు. విప్ రేగా మాటలతో మంత్రి కేటీఆర్ త్వరలో నే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని స్పష్టం అవుతుంది.
Post A Comment: