👉విప్ రేగా కాంతారావు ని సన్మానించిన ఓయూ ప్రొఫెసర్లు
మన్యం టీవీ, పినపాక:ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్స్ కి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రొజెక్టర్ ని వితరణ అందజేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా ప్రొపెసర్స్ విప్ రేగా కాంతారావు కి జ్ఞాపికను అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఓయూ పొలిటికల్ హెచ్ఓడి ప్రోఫెసర్ జాడి ముసలయ్య, రేగా అనుచరులు గుమ్మడి వెళ్లి ప్రసాద్,పూజారి కృష్ణ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: