మన్యంటీవీ,అశ్వారావుపేట: మండల పరిధిలోని జమ్మి గూడెం గ్రామ పంచాయతీలో ప్రాథమికోన్నత పాఠశాలలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు పంచి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, యువకులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: