చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ మండల పరిధిలో ప్రభుత్వ కార్యలయలలో 72 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాజేష్ కుమార్,మండల తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో వీరభద్ర నాయక్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జి. అన్నపూర్ణ చండ్రుగొండ ప్రధాన సెంటర్లో జెడ్ పి టి సి కొణకొండ్ల వెంకట రెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమలలో ప్రభుత్వ అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: