మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేటలో రిపబ్లిక్ డే సందర్బంగా డా : బీ ఆర్ అంబేద్కర్ కుపూలాభిషేకం చేసారు ఈ కార్యక్రమంలో జిల్లా జీవ వైవిధ్య బోర్డు డైరెక్టర్ కర్రి శ్యాంబాబు, తెలంగాణ ఉద్యమకారుడు మలికంటి శంకర్, మైనారిటీ యూత్ నాయకులు ఇస్సార్, రాజుపేట అంబేద్కర్ గ్రామ అధ్యక్షులు గోగులమూడి అనిల్, యూత్ నాయకులు కర్రి చందు, దార్ల యలమందరావు, శ్రీ వర్మ, గ్రామ పెద్దలు వెంకటరత్నం,యూత్ సభ్యులు కర్రి నరేష్, మైపా సాయితేజ, మైపా శివతేజ, జానపట్ల నవీన్, కర్రి చందు, కర్రివెంకట్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: