CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు మండల వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు...

Share it:


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని ప్రభుత్వ కార్యాలయాలలో, మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో, ప్రభుత్వ పాఠశాలలో, 72వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. వందేమాతరం నినాదంతో పల్లెలన్నీ మార్మోగి పోయాయి. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: