మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని ప్రభుత్వ కార్యాలయాలలో, మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో, ప్రభుత్వ పాఠశాలలో, 72వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. వందేమాతరం నినాదంతో పల్లెలన్నీ మార్మోగి పోయాయి. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
Post A Comment: