మన్యం టీవీ మంగపేట.
గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ములుగు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ ఉద్యోగి గా ప్రషంశ పత్రం అందుకున్న ఏటూరునాగారం సీడీపీఓ హేమలత కు మంగపేట మండలం మల్లూరు సెక్టార్ సూపర్ వైజర్ పూసం విజయలక్ష్మి, సూపర్ వైజర్ చౌలం విజయకుమారి మరియు ఇతర సూపర్ వైజర్ ల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారంతో అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా సీడీపీఓ హేమలత ఆనందంతో ఈ ఉత్తమ ఉద్యోగి ప్రసంశ పత్రం కలెక్టర్ చేతుల మీదుగా తీసుకోవటం చాలా అదృష్టం,ఇది నాపై బాధ్యత మరింత పెంచింది అంటూ సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు అందరూ, మనందరం మరింత శ్రద్దతో పనిచేసి ప్రజల, ప్రభుత్వం మన్ననలు పొందాలని ఈ సందర్బంగా తెలియజేసారు.
Post A Comment: