CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జీవో నెంబర్ 3 నుఅమలు చేయాలని ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన ఆదివాసి టీచర్స్ అసోసియేషన్(ఏటిఏ)

Share it:

 


మన్యంటీవీ,ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలం.ఆదివాసి టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ)మండల శాఖ ఆధ్వర్యంలోఎంపీడీవో ఆర్.చిన్న నాగేశ్వరరావుకు మండలంలో జీవో నెంబర్ 3 అమలు చేయాలని,వినతి పత్రాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెల్కమ్ రాములు,గౌరవ అధ్యక్షులు జెజ్జాల లింగేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి సున్నం బాబురావు,ఉపాధ్యక్షులు కారం రాజేష్,కోశాధికారి దారా భద్రరావు,సాంస్కృతిక కార్యదర్శి కుంజా రాములు,మహిళా కార్యదర్శులు కె పెద్దమ్మాయి,పెనక ధనలక్ష్మి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: