CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డేగల ప్రశాంత్ కి రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు నుండి రూ.10వేల ఆర్ధిక వితరణ అందజేసిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని కొత్త మల్లె పెళ్లి గ్రామానికి చెందిన డేగల ప్రశాంత్ అనే వ్యక్తికి డాక్టర్లు మోకాలు ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పగా విషయం తెలుసుకున్న విప్ రేగా కాంతారావు ఆర్ధికంగా వెనుకబడిన డేగల ప్రశాంత్ కు ఆపరేషన్ నిమిత్తం రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా రూ.10 వేల రూపాయల చెక్కును విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధితుడు డేగల ప్రశాంత్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు సకిని బాబురావు, బీసీ సెల్ అధ్యక్షులు అడపా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల యువజన నాయకులు హర్ష వర్ధన్, యువజన నాయకులు పద్ధం శ్రీనివాస్,జక్కం రంజిత్,గుర్రం సృజన్, సురేందర్ తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: