చంద్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు పల్స్ పోలియో రెండు చుక్కలు ప్రారంభించారు.0-5 సంవత్సరాల లోపు పిల్లలను తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయించుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొర్ర సురేష్ , ఏఎన్ఎం సుజాత, ఆశ వర్కర్ రాజేశ్వరి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: