మన్యం టీవీ,అశ్వాపురం :పేద వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన ప్రపంచ మేధావి డియర్ అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చెయ్యాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్, కార్యకర్త లను కోరారు ఆదివారం ఉదయం అంబేద్కర్ వర్దన్తి ని భవన నిర్మాణ కార్మికుల కార్యాలయం లో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో పాల్గొని నివాళులు అర్పించారు హెవీ వాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పాడ్య కేశవరావు, ప్రధాన కార్యదర్శి మోహనరావు, ఏఐటీయూసీ నాయకులు ఎం వెంకటరెడ్డి, జక్కుల రాంచందర్, సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, ముత్తబోయిన వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు మేలపుర సురేందర్ రెడ్డి, చిలక విశ్వనాధం, చెలికాని శ్రీను, బోళ్ల రమణయ్య, రెడ్డిబోయిన వెంకన్న, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Navigation
Post A Comment: