మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం ప్రభుత్వ 108 అంబులెన్స్ ఎమ్మార్వో ఆఫీసు పక్కన రూమ్ కేటాయించారు . మేము సైతం గ్రూప్ వారు ఆ 108 ఆఫీస్ కి ఒక బెడ్. ఒక కూలర్ రెండు సోలార్ లైట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం సభ్యులు సాయి జూలరీ సుంకరి సురేందర్ కనకమహాలక్ష్మి జూలరీ రాము ఫ్రూట్స్ షాప్ యరమల కిషోర్ రెడ్డి సాయి హోమ్ నీడ్స్ రాయల సత్యనారాయణ సాయి మెటల్ సర్వేశ్వరరావు చందా వెంకటేశ్వర్లు అను ఫ్యాన్సీ రవి 108 ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: