మన్యం టీవీ, ములకలపల్లి: మండలంలోని పోగళ్ళపల్లి పంచాయతీ ఎస్ సి కాలనీ చెందిన కొత్తూరు వజ్రం
వారి పూరి గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోయింది. త్రుటిలో పెనుప్రమాదం తప్పిపోయింది. ఈ ప్రమాదం వలన సుమారు రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం, విరికి సంభందించిన ఆస్తి వివరాల పాసుబుక్, నగదు,కాలిపోవడం జరిగింది. ఈ ఘటన స్థలానికి చేరుకున్న గ్రామ సర్పంచ్ వగ్గెల రమణ, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: