మన్యం టి. వి న్యూస్ గూడూర్ మండల కేంద్రంలో కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతుల భారత్ బందు పిలుపు మేరకు గూడూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో టి. ఆర్.ఎస్ కాంగ్రెస్ సి.పి.ఏం లు మద్దతు ప్రకటించారు ఈ ర్యాలీ లో టి. ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బేరవేల్లి భరత్ కుమార్ జెడ్పీ. కో ఆప్షన్ మొహ్మద్ ఖాసీం ఏం. పి.పి బాణోత్ సుజాత మోతిలాల్ జెడ్పీ. టి. సి సూచిత్ర రాష్ట్ర అటవీశాఖ మెంబెర్ రవికుమార్ నుకల సురేందర్ వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: