CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నదాతలకు అఖిలపక్ష పార్టీలు మద్దతు. శాంతియుతంగా నిరసన తేలిపిన టిఅర్ఎస్, సిపిఐ, సిపిఎం,టిడిపి నాయకులు

Share it:


మన్యం టీవీ:కరకగూడెం.దేశానికి అన్నం పెట్టె రైతన్న కోసం నేడు దేశమంతటా కదిలిస్తున్నా భరత్ బందును మండలంలోని  వీవిద రాజకీయ పార్టీలు వ్యాపారస్తులు, రైతులు స్వచ్చందంగా సంపూర్ణ మద్దుపలికారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు రావుల సోమయ్య టిఅర్ఎస్, సత్రపల్లి.సాంబశివరావు, వంగరి.సతీష్ సిపిఐ, సిరిచెట్టి.కామలకర్ టిడిపి నాయకులు మాట్లాడుతూ కెంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టలను ఉపసంహరించె వరకు రైతుల పక్షణ పోరాటం చెస్తామన్నారు.డిల్లీలో జరుగుతున్నా రైతుల పోరటం రోజు రోజుకు మద్దతు పెరుగుతుందన్నారు.కేంద్రప్రభుత్వం రైతు సంఘాల చర్చల పేరుతొ చీల్చేందుకు కుట్రపన్నుతుందని విమర్శించారు. చట్టాలలో సవరణాలు కాకుండ పూర్తిగా రద్దు చెయ్యాలని  రైతు సంఘాలు కోరుతుంటే కేంద్రప్రభుత్వం సవరణలు చేస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనన్నారు.ఇటివల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టలు సవరణలు కాదని చట్టాలు రద్దుచెయ్యవలిసిందెనని వారు డిమాండు చెశారు.రైతు పండించిన పంటకు మద్దతు ధరను చట్టం తిసుకురావలని వ్యవసాయం కార్పొరేట్ ను నిలిపి వెయ్యాలని కేంద్రప్రభుత్వం రైతుకు బరోస ఇవ్వవలసింది పోయి సామ్రజ్యవాద విధానాలకు రైతు శ్రమదోపిడి కోసం కుట్రలు జరుగుతున్నాయని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో టిఅర్ఎస్ పార్టీ నాయకులు కొమరం.రాంబాబు కొంపెల్లి.రామలింగం రేగా సత్యనారాయణ రావుల.రవి పూజరి క్రిష్ణ సిపిఎం నాయకులు కొమరం కాంతారావు చర్ప.సత్యం ఊకె.రామానాదం  టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: