మన్యం టి. వి న్యూస్ మహబూబాబాద్ కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లు లను తక్షణమే రద్దు చేయాలని రైతులు ఇచ్చిన పిలుపు మేరకు. టి. ఆర్.ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి మహబూబాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో లో పాల్గొన్నమంత్రి సత్యవతి రాథోడ్ రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తెలిపారు రైతుల పక్షాన తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏం. ఎల్.ఏ శంకర్ నాయక్ జిల్లా పరిషత్ చైర్మన్ అంగోత్ బిందు మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: