CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజల ఆశీర్వాదం తో బౌద్ద నగర్ గెలుపు

Share it:

 


ప్రజల ఆశీర్వాదం తో బౌద్ద నగర్ గెలుపు    

 *కారు గుర్తుకు ఓటు వేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు.

*బౌద్ద నగర్ లో  పోలింగ్ బూత్ పరిశీలించిన 

*146 డివిజన్ బౌద్ద నగర్ ఎన్నికల ఇంచార్జి, ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్

కుసుమ జగదీష్. 

మన్యం టీవీ ఏటూరునాగారం:

ఈరోజు బౌద్దనగర్ 146 డివిజన్లో గల పోలింగ్ బూత్ లను ఓటింగ్ సరళిని,ప్రజలకు కల్పిచిన సౌకర్యాలను ఎన్నికల ఇంచార్జి,ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ పరిశీలించారు. 

ప్రజల ఆశీర్వాదంతో కంది శైలజ గెలుపునకు కారు గుర్తుకు ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి మాత్రమే అభివృద్ధి చేస్తారు. అనే నమ్మకం,ప్రశాంత వాతావరణంలో ఉండాలి.

అని ప్రజలు విషక్షణ కలిగి కారుకు ఓట్లు వేస్తున్నారు.

ఢిల్లీ పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని అని 146 డివిజన్ ఎన్నికల ఇంచార్జి కుసుమ జగదీష్ అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: