CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని హనుమాన్ టెంపుల్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో తన వాహనం ఆపి మానవతా దృక్పథం తో ఆటోలో క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్.విషయం తెలుసుకున్న సిఐ భాను ప్రకాష్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడ్డ క్షతగాత్రుల వివరాలు సేకరించారు.ఈ సంఘటన లో సాగర్ యాదవ్ వెంట పద్ధం శ్రీనివాస్,గుర్రం సృజన్ లు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: