*కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ 136 వ అవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అటవీ హక్కుల చట్టం అమలు చేసిన పార్టీ ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని
తెలంగాణ ఇస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష మరియు విద్యార్థుల త్యాగాలను చూసి ఎట్టి పరిస్థితులోనైన తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని నిర్చయించుకొని 60వ ఏళ్ళ రాష్ట్ర కలను సహకారం చేసిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చి వారికి కృతజ్ఞతలు తెలిజేయాలి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానొత్ రవి చందర్,
మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
ఎస్సీ,బీసీ,ఎస్టీ మైనార్టీ సెల్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,
కంబాల రవి,బద్రు నాయక్, నాళ్ళని సత్యనారాయణ రావు,షకీల్,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రాజు యాదవ్,కిసాన్ సెల్ కార్యదర్శి శంకరయ్య, ఎల్లవుల అశోక్,గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న, ఎండీ లాల్ పాషా రావు,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం
జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,
కుతుబుద్దిన్,హాజీ మియా,
సర్పంచులు పాము కుంట్ల భద్రయ్య
రత్నం భద్రయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు జాటోతు గణేష్
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి జాఫర్ పాషా,రబ్బానీ, హైమదు,కొండల్ రెడ్డి,మధు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: