మాన్యంటివీ, పినపాక :
మండల పరిధిలోని సీతంపేట గ్రామానికి చెందిన ఎ.వెంకటనారాయణకు
రూ.12000 సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కును టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ లు మంగళవారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల పార్టీ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, సీతంపేట ఉపసర్పంచ్ కొండేరు నాగభూషణం, టీ ఆర్విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వారా నర్సింహారావు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: