మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని జడ్పీ కో ఎడ్యుకేషన్ హైస్కూల్లో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలు ఈనెల 31 నుండి రేగా విష్ణు మెమోరియల్ వారి సహకారంతో లో టిఆర్ఎస్ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టు టిఆర్ఎస్ పార్టీ కల్చరల్ విభాగం మండల అధ్యక్షుడు నరసింహారావు తెలిపారు. ఈనెల 30 సాయంత్రం 5 గంటల లోపు ఎంట్రీ చేసుకున్న క్రీడాకారులు మాత్రమే పోటీలకు అర్హులని పేర్కొన్నారు.యువకులకు 5కె రన్,3కె రన్, మహిళలకు 2కే రన్, టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, సూది దారం, పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయ్ అని తెలియజేశారు.ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు 9177045995,9603827986 నెంబర్లకు కు సంప్రదించాలన్నారు.
Post A Comment: