మన్యం టీవీ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన బీజ్జం కృష్ణారెడ్డి ఇటీవల ప్రమాద శాతం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసి నేనున్నానని భరోసా కల్పించిన ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.
Navigation
Post A Comment: