మన్యం టీవీ, బూర్గంపాడు: ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా మండలంలోని సారపాక, కోయగూడెం, తాళ్లగుమ్మూరు, బూర్గంపాడు గ్రామాల్లో పలు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ మండలంలో 70% రోడ్లు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేశామని తెలిపారు.
Navigation
Post A Comment: