ఆళ్లపల్లి మండలం, సీతానగరం గ్రామ వాస్తవ్యులు గొగ్గెల.వెంకటేశ్వర్లు-రమణ దంపతుల పుత్రిక కల్యాణి ( చిట్టి ) ల ప్రధానం సీతానగరం గ్రామంలో జరిగింది. ప్రధానం వేడుకల్లో పాల్గొని వస్త్రాలను అందించి కాబోయే వధువును ఆశీర్వదించిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం.హన్మంతు, పిఎసిఎస్ చైర్మన్ గొగ్గెల.రామయ్య, ఉకె.భద్రం, కల్తీ.నగేష్, వేమూరి.సత్యం,ఎస్కేబాబా కొమరం.రామ్మూర్తి, నరెడ్ల.ప్రవీన్, S.చుక్కరావు, టి.నాగేశ్వరరావు, పి.సత్యనారాయణ, టి.భాస్కర్, ఎస్ కె ఖదీర్, టి.వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: