మన్యం టీవీ: కరకగూడెం.కరకగూడెం మండల వ్యాపారవేత్త సముద్రాల మస్తాన్ తండ్రి సముద్రాల పుల్లయ్య ఇటివల కాలంలో మరణించారు. వారి దినకర్మలకు గురువారం ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హజరై వారి చిత్ర పఠానికి పూల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం వారి కుటుంబన్ని పరామర్శ సించారు.ఈ కార్యక్రమంలో టిఅర్ఎస్ పార్టీ నాయకులు రావుల సొమయ్య రావుల రవి కొమరం రాంబాబు పెద రామలింగం వాసిరెడ్డి నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: