CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం వరకు అయ్యప్పల పాదయాత్ర

Share it:


మన్యం టీవి,పినపాక

పినపాక మండలానికి చెందిన చెందిన అయ్యప్ప భక్తులు పాద యాత్రగా  భద్రాచలం వరకు బయలుదేరారు. సోమవారం ఉదయం తెల్లవారు జామున బయలుదేరిన  మణుగూరు, అశ్వాపురం మీదుగా పాదయాత్ర కు వెళ్లారు. మార్గ మధ్యలో ఆయా గ్రామాల్లో దాతలు పాదయాత్రగా వెళ్తున్న వీరికి అల్పాహారం, తాగునీరు, మజ్జిగ, తదితర వాటిని అందించారు. ఆయా గ్రామాల్లో మహిళలు  పూజలు చేశారు. ఈ పాదయాత్రలో సుమారు 30 మంది  అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: