మన్యం టీవీ మణుగూరు:
మన రాష్ట్రం మన పాలన పేదవాడు సొంతింటి కల నెరవేరింది
సీఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ లోని నూతనంగా నిర్మించిన 80 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సోమవారం లబ్ధిదారులకు అందించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల ఉండటానికి ఇల్లు లేనివారికి రూపాయి ఖర్చు లేకుండా ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది అని అది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని సాధ్యమైందని ఎంతో ముందు చూపుతో బంగారు తెలంగాణ నిర్మాణానికి మన ముఖ్యమంత్రి కెసిఆర్ బాటలు వేస్తున్నారని ప్రతి పేదవాడి ముఖంలో సంతోషాన్ని చూడటమే ముఖ్యమంత్రి లక్షణమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి, తహసీల్దార్ రుధర్ విల్సన్, ఎంపీడీఓ పి.వెంకటేశ్వర్లు, పిఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె వి రావు, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, సర్పంచ్ లు,ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పుచ్చకాయల శంకర్, మండల,టౌన్ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా అప్పారావు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,టిఆర్ఎస్ నాయకులు,వట్టం రాంబాబు,తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ముద్దగుంల కృష్ణ, తంత్రపల్లి కృష్ణ, వెంకట్ రెడ్డి,నియజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, హర్ష వర్ధన్,అశోక్ గౌడ్, జక్కం రంజిత్,పద్ధం శ్రీనివాస్,శ్యామ్ సుందర్, బొశెట్టి రవి ప్రసాద్, గుర్రం సృజన్, సురేందర్,పార్టీ నాయకులు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post A Comment: