మన్యం టీవి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మణుగూరు డివిజన్ ఆదివాసీ సంసృతిక సంఘం అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్,రేగా మిత్రబృందం వేణు,ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Post A Comment: