మన్యంటివి,అశ్వారావుపేట: ఊట్లపల్లి గ్రామ పంచాయతీ లోని వాగోడ్డుగూడెం గ్రామంలో పల్లె ప్రకృతి వనం పనులను సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి బుధవారం పరిశీలించారు. సర్పంచ్ పర్యవేక్షణ లో కూలీలు పల్లె ప్రకృతి వనం లో పిచ్చి మొక్కలు తొలగించి మొక్కల చుట్టూ పాదులు తీసే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: