మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు సొసైటీ ఆధ్వర్యంలో మండల రైతులకు వెయ్యి వరి ధాన్యం బస్తాలను పంపిణీ చేసిన PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపీరెడ్డి రమణారెడ్డి, మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్...
ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి,సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి,సొసైటీ సిబ్బంది తిరుపతి రెడ్డి,ఉమర్,స్థానిక రైతులు మారం శ్రీనివాస రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: