మన్యం టీవీ మణుగూరు:
కరోనా లాక్ డౌన్ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేయడం తో కరోనా వ్యాప్తి ని అరికట్టండం జరిగిందని మణుగూరు తహసీల్దార్ రుధర్ విల్సన్ తెలిపారు.దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు వరించడం ఆనందగా ఉందన్నారు.ఇదే స్ఫూర్తితో తో కరోనా నియంత్రణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహశీల్దార్ రుధర్ విల్సన్ కోరారు.
Post A Comment: