CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీటీసీ

Share it:


మన్యంటివి,అశ్వారావుపేట:  మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు వేముల భారతి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్రవర్ణాల అరాచక పాలన లో అనగ దొక్క బడిన బడుగు బలహీన వర్గాలకు జీవితాలలో వెలుగు నింపిన ఘనత ఈ మహనీయునికి  దక్కుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలపట్ల మానవరూపం దాల్చిన దేవుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు విపర్తి సత్యనారాయణ  స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: