మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు వేముల భారతి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్రవర్ణాల అరాచక పాలన లో అనగ దొక్క బడిన బడుగు బలహీన వర్గాలకు జీవితాలలో వెలుగు నింపిన ఘనత ఈ మహనీయునికి దక్కుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలపట్ల మానవరూపం దాల్చిన దేవుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు విపర్తి సత్యనారాయణ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: