CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిషన్ భగీరథ వాటర్ రావకపోవడం తో సొంతగా మోటార్ వేయించిన రామన్నగూడెం సర్పంచ్

Share it:

 



 మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ లో  ప్రజల నీటి కష్టాలు చూసి చలించిన సర్పంచ్ మడకం స్వరూప తన సొంత ఖర్చులతో మోటర్ తెప్పించి ప్రజల నీటి అవసరాలను తీర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల యొక్క కనీస అవసరాలు అయినా త్రాగునీటి సమస్య తీర్చలేని అధికారులు తమ పంచాయతీకి అవసరం లేదు అన్నారు. ఈ వారం రోజులు రాని మిషన్ భగీరథ ఇంకెప్పుడు రావని అర్థమైందని అందుకే తమ సొంతంగా మోటార్ తప్పించుకున్నా మని అన్నారు. మా పై నిర్లక్ష్యం చూపిన అధికారులపై జిల్లా కలెక్టర్ కి  ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: