CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి యువత ఎదగాలి

Share it:


మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండలం రేగులగూడెం లోని గ్రామ యువతకు వాలీబాల్ కిట్లు అందించిన మంగపేట ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మీద అత్యధిక యువత ఉన్నది మన దేశం లోనే అటువంటి యువత చెడు మార్గాలలో పయనించకుండా, చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి మార్గాలలో పయనించి బాగా చదువుకొని దేశానికి దిశా నిర్ధేశం చేయాలని,  మన దేశ భావిభారతపౌరులైన మీరే  దేశ భవిష్యత్తు మార్చగలరని  అందుకోసం మీరు ఇప్పటినుండే బాగా కష్టపడాలని క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని దేహాన్ని దృడంగా ఉంచుకోవాలని,  తద్వారా దేశ రక్షణకు ఉపయోగపడాలని యువతను ఈ సందర్భంగా కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: